Date : 27-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 6-15mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36-38డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 2-8km వేగంతో ఆఘ్నేయ దిశగా వీయవచ్చు. ,Sksr Puram, Boddam,R.S, పేట, Jaggayyapeta,Sompuram, Gudivada గ్రామాల్లో వరిలో ఆకుముడత పురుగు ఉన్న0దువలన రైతులు కంప లాగి, మడిలో నీరును వదిలి మల్లీ నీరు కట్టవలెను. అలాగే , Sksr పురం, R.S పేట గ్రామాల్లో రెల్ల రాల్చు Purugu లేధా కత్తెర పురుగు ఉన్నందున 5% వేప కషాయం మరింత ఎక్కువ ఉదృతి ఉన్నట్లైతే అగ్నాస్త్రం పిచికారి చేసుకోవలెను. మరియు సారవానిపాలెం, చామలపల్లి గ్రామాల్లో కురగాయలు వేసుకున్న రైతులు వంగలో మొవ్వు ,కాయ తోలుచు పురుగుల నివారణకు ఎకరానికీ 5-6లింగాకర్షక బుట్టలు అమర్చి పచ్చిమిర్చి-వెల్లుల్లి ద్రావణం పిచికారి చేసుకోవలెను.మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
Date: 24-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-25mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-36డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23-27డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 4-9km వేగంతో దక్షిణం దిశగా వీయవచ్చు. కరకవలస,జగ్గయ్యపేట గ్రామాల్లో వరిలో ఆకుముడత పురుగు ఉన్న0దువలన రైతులు కంప లాగి, మడిలో నీరును వదిలి మల్లీ నీరు కట్టవలెను. అలాగే బోద్ధం, కరకవలస,ధబ్బిరాజుపేట గ్రామాల్లో కాండం తొలుచు పురుగు నివారణకు ఎకరానికి 5-6లింగాకర్షక బుట్టలను అమర్చి, 5% వేప కషాయం పిచికారి చేసుకోవలెను. మరియు kg PUDI, sksr puram క్లస్టర్లులో రైతులు పచ్చ దోమ, తెల్ల ధోమ పురుగుల నివారణకు పసుపు పల్లాలు ఎకరానికి 15-20వరకు అమర్చి, తూటికాడ కషాయం పిచికారి చేసుకోవలెను. అలాగే పొలంలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల పక్షులు ఆ పురుగులను తిని పంట నాశనం జరగకుండా తోడ్పడతాయి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన వర్షము – 2mm కురిసే అవకాశం వుంది . గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 27 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు . తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తాళ్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులకు ముఖ్యంగా వరిలో పాటించవలసిన మెళకువలు * నారుసుద్ది *పసుపు, తెలుపు ప్లేట్స్ *రక్షకపంటలు *లింకాకర్షక బుట్టల *కోసలు తుంచి నాటడం *కాలిబాటలు *అజోళ్ళ ఇలా గతవారం చెపుకున్నాము, రైతులు ఒక సారి గమానించగలరు, అలాగే పత్తి పంట వేసుకున్న రైతులు ముక్యంగా గమనించవలసిన విషయాలు, 1.మొదట నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి, 2.దేశీ వాలి విత్తనాలను సాగుచేయాలి, 3.పత్తి పంట లో అధికంగా గులాబీ రంగు పురుగు వృధితి ఎక్కువ గ ఉంటుంది ఈ పురుగు అదుపు కు ఎమి చేయాలి. విత్తనం పొలంలో నాటే ముందు విత్తన శుద్ది చేయాలి, ఇలా చేయడం వల్ల భూమి నుండి సంక్రమించే తెగులు రాకుండా చేసుకోవచ్చు *పత్తిలో అలసంద, పెసలు, సోయాబీన్స్ అంతర పంట గా వేయడం వల్ల రైతు మిత్ర పురుగులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సస్యరక్షణ జరుగుతుంది, ఈ అంతర పంటలు వల్ల ఆదాయం కూడా వస్తుంది, *యరపంట ఆముదం ,బెండ పత్తి పంట లో నాటుకొని దానిపై ఆశించిన లార్వాలు ను ,పురుగు గుడ్లను నాశనము చేయలి, *పత్తి పంట చుట్టూ రక్షిత పంట గా 4 వరసలు జొన్న,సజ్జ విత్తాలి. *పురుగుల మందులు పిచికారీ ఆపేయడం వల్ల పొలంలో మిత్ర పురుషులు అయిన అంక్షితల పురుగులు ,క్రేసోపా, సిర్పిడ్ ఈగలు మొదలగు పెరిగి సహజ సస్యరక్షణ జరుగుతుంది. *పొలంలో ఎకరానికి లింకాకర్షక బుట్టలు 10 అమార్చుకొని అడా మగ పురుగులను కలవానియకుండా చేయడం వల్ల పురుగును అదుపు చేయవచ్చు. *తల్లి పురుగుల గుడ్లు పెట్టకుండా 5 శాతం వేప కషాయం పిచికారీ చెయ్యాలి 5 రోజుల వ్యవధి తో 2 సార్లు స్ప్రే చేయాలి, మరింత సమాచారం కోసం 8500983300కు కాల్ చేయగలరు, మళ్ళీ కలుద్దాం
Date : 20-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 8-21mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33-35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 9-11km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో ప్రధాన పంటగ వరి వేసిన రైతులు ప్రకృతి సేద్యంలో రాజీలేని సూత్రాలు పాటించేట0దుకు రైతులు పచ్చ దోమ, తెల్ల ధోమ, రసం పీల్చు పురుగుల నివారణకు పసుపు,తెలుపు పల్లాలు ఎకరానికి 15-20వరకు అమర్చవలెను.మరియు వరిలో కాండం తొలుచు పురుగు యొక్క తల్లి పురుగుల ఉద్రుతిని తెలుసుకొనుటకు &నివారణకు ఎకరానికి 5-6లింగాకర్షక బుట్టలను పొలంలో అమర్చవలెను.అలాగే ఎకరానికి 10-15 పక్షి స్థావరాలు పొలంలో ఏర్పాటు చేయవలెను. ఇలా పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడం వలన పంటను నష్టం చేసే శత్రు పురుగులును పక్షులు తిని పంట ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 62%, అలాగే గంటకి 6 కి.మి. వేగంతో పడమర దిశ గ గాలులు వీయవచ్చును . టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. పత్తి లో పేను బంక నివారణకై నీటిని స్ప్రే చేయండి. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. పురుగులను అదుపులో ఉంచుటకు పంట చుట్టూ ముందు జాగ్రత్తగా బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే పసుపు జిగురు పల్లాలు, లింగాకర్షక బుట్టలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం, వేప నూనె మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు. అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.?? 👉 భూమి రికార్డులు 👉పంట రుణాలు 👉 కౌలు రైతుల సమస్యలు 👉 విత్తన సమస్యలు 👉 మార్కెట్ యార్డులు, ధరలు 👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు 👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.
Date: 17-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 10-24mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 24-26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-12km వేగంతో పశ్చిమ దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు ప్రతి 2mt కు ఒక అడుగు వెడల్పులో కాలిబాటలు తూర్పు, పడమర దిశలుగా ఏర్పరుచుకోవలెను .రైతులు కాలిబాటలు తీయటం వలన వరి చేలో గాలి బాగా పోసుకోవడానికి,పురుగులు, తెగుల్లు ఉదృతి తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.గట్ల వెంట,దారుల వెంట మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.మరియు ఇతర అంతర క్రుషి పనుల పరిశీలనకు కూడా ఈ కాలిబాటలు ఉపయోగపడతాయి.మరియు మొక్క ఎధుగుధలకు 15-20రోజుల కాల వ్యవధీలో ద్రవజీవామృతం పారించుకోవలెను. మరియు PKR puram, sksr puram, saravanipalem,chamalapalli గ్రామలలో కురగాయలు వేసుకున్న రైతులు రసం పిల్చు మరియు కాయ తోలుచు పురుగుల నివారణకు నీమాస్త్రం / పంచపత్ర కషాయం పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
ప్రొద్దటూరు మండలం లో రాగల 5 రోజుల వాతావరణ సూచన – 2mm. గరిష్ట ఉష్ణోగ్రత -35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. గాలి గంటకి 26 కి.మి. వేగంతో పడమర దిశా గ వీయవచ్చు . తల్లమపురం క్లస్టర్ సౌరెడ్డి పల్లి,కల్లూరు, తల్లమపురం, సీతంపల్లి,యారగుంట్లపల్లి లో గ్రామాలలో ప్రధాన పంట అయిన వరి నాట్లు సిద్ధం చేసుకుంటున్న రైతులు ముఖ్యంగా వరిలో పాటించవలసిన మెళకువలు 1.భూసార యాజమాన్య పద్ధతులు 2.సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు * నారుసుద్ది *పసుపు, తెలుపు ప్లేట్స్ *రక్షకపంటలు *లింకాకర్షక బుట్టల *కోసలు తుంచి నాటడం *కాలిబాటలు *అజోళ్ళ భూసార యాజమాన్య పద్ధతులు: వివిధ రకాల విత్తనాలతో పచ్చి రొట్టె ఎరువులు పెంచి 40 రోజుల వయసులో భూమి లో దున్నాలి,మొక్కలకు పోషక పదార్థాలు అందించే సూక్ష్మ క్రిములు బాగా పెరిగి భూమిలో జీవపదారం అభివృద్ధి చెందుతుంది, సేంద్రియ పదార్థాలు సూక్ష్మజీవుల చర్య ద్వారా కుళ్ళి పోషకాలు విడుదల అవుతాయి. ఈ విషయాలు రైతులు గమనించాలి. *సేంద్రియ వ్యవసాయము లో చేయవలసిన పద్ధతులు * నారుసుద్ది* ఎపుడు; నారు నాటే ముందు ఎందుకు: నారు ద్వారా ఆశించే తెగుళ్లు ను నివారించడానికి *పసుపు, తెలుపు ప్లేట్స్ ఎపుడు; నారు నాట్లు వేసిన తర్వాత ,ప్లేట్స్ మొక్కలకు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. ఎందుకు: చిన్న చిన్న రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి ని తెలుసుకోవచ్చు, వాటిని నివారించవచ్చు. ఎకరానికి 20నుండి 25 ప్లేట్స్ పెట్టాలి. *రక్షకపంటలు ఎపుడు:వరిలో నాట్లు వేసిన తర్వాత బంతి నారు నాట్లు వేయాలి. ఎందుకు:పురుగుల, తెగుళ్లు వ్యాప్తి ని నివారించడానికి, మిత్ర పురుగుల అభివృద్ధి కి *లింకాకర్షక బుట్టలు వరిలో నాట్లు వేసిన తర్వాత 10నుంచి 15 పెట్టాలి, వరిలో కాండం తొలిచే పురుగు నివారించడానికి కోసలు తుంచి నాటడం : వరి నాట్లు వేయడానికి ముందు ,కాండంతొలిచే పురుగు గుడ్ల సముదాయం నివారించడానికి, నాటే ముందు కోసలు తుంచి నాటాని *కాలిబాటలు వరి నాట్లు వేసే సమయంలో దోమ పొట్టు మరియు రసం పీల్చే పురుగుల నియంత్రించేందుకు వరిలో ప్రతి 2 metres లకు 30 cm కాలి బాటలు వదలాలి. వరిలో అజోళ్ళ పంటకు నత్రజని అందించడానికి, కలుపు నివారణకు ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నెంబర్ కు కాల్ చేయండి.
Date: 13-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 5-55mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 29-33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-25డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 10-16km వేగంతో పడమర నుండి నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు రసం పిల్చు పురుగు నుండి పంటను రక్షించుకొనుటకు రైతులు నీమాస్త్రం గాని పంచపత్ర కషాయం గాని పిచికారి చేసుకోగలరు. మరియు పొలంలో ఎకరానికి 15-20 పక్షి స్థావరాలు, పసుపు, నీలం జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోగలరు.అలాగే 2022-23 ఖరీఫ్ సీజన్కు సంబందించిన crop booking నమోదు ప్రక్రియ ప్రారంభం అయింది కావున రైతులందరు ఈ విషయాన్ని గమనించి సంబందిత రైతు భరోసా కేంద్రంకు వెళ్లి మీ పంటను నమోదు చేసుకోగలరని మనవి. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.
వేంపల్లె మండలం లో రాగల మరో 5 రోజుల యొక్క వాతావరణ సూచన – గరిష్ట ఉష్ణోగ్రత -35డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలు గా వుండే అవకాశం వుంది. రాగల మరో 5 రోజుల్లో 2 ᵐᵐ వర్షపాతం ఉండును. గాలిలో తేమ 65%, అలాగే గంటకి 26 కి.మి. వేగంతో దక్షిణ దిశా గ గాలులు వీయవచ్చును . టివి పల్లె క్లస్టర్ లోనీ కుప్పలపల్లి , వెలమవారిపల్లి , బక్కన్నగారిపల్లి గ్రామాలలో ప్రధాన పంట అయినటువంటి పత్తి పంట లో రసం పీల్చు పురుగు ల నివారించుటకు ఒక ఎకరానికి 25 నుండి 30 వరకు పసుపు జిగురు పల్లెములు పెట్టాలి. ఆ తరువాత వావిలకు కషాయం 5 లిటర్స్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి..ఈ విధంగ చేయడం వలన పురుగుల ఉదృతి నివారణ అవుతుంది. అలాగే పత్తి పంట లో గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించుట కొరకై ఒక ఎకరా పొలం లో లింగ కర్షక బట్టలు 8 నుండి 10 పెట్టుకోవాలి. అలానే ఈ పత్తి ఆకులు అధికముగా వీచు గాలుల వలన గాని, చల్లటి వాతావరణం వలన గాని ఈ ఆకులు ఎర్రగా అవును. అలాగే ఇప్పుడు కొంతమంది వర్షధారంగా వేసుకొనే పత్తి రైతులు మంచి విత్తన రకాన్ని ఎన్నుకొని బీజామృతం తో గాని లేదా టి విరిడి తో గాని విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే మన ప్రాంతాల్లో అధిక గాలులు వీయడం వలన పూత, పిందెలు రాలిపోతున్నాయి.కాబట్టి భవిష్యత్తు లో మన పంట కి నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా పంట చుట్టూ బార్డర్ క్రాప్ గా జొన్న, సజ్జ, అంతర పంటలుగా కంది, మటిక, బెండ, అలసంద , అనప ఎర పంటగా ఆముదం వేసుకోవాలి. ఇలా అన్ని రకాల పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగుల సంతతి పెరిగి పురుగులు,తెగుళ్లను నివారించు కోవచ్చు. అలాగే పసుపు జిగురు పల్లాలు, కషాయాలు, పశువుల దాణా, విత్తనాల కిట్లు ( అంతర పంటలు వేసుకోవడానికి 11 రకాల విత్తనాలు ), జీవామృతం తయారీకి కావాల్సిన బెల్లం.. మన వేంపల్లి రైతు ఉత్పత్తి దారుల సంఘం లో అందుబాటులో ఉన్నాయి.కావలసినటువంటి రైతులు 6300235907 కు ఫోన్ చేయగలరు. అలాగే మీ వ్యవసాయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా.?? 👉 భూమి రికార్డులు 👉పంట రుణాలు 👉 కౌలు రైతుల సమస్యలు 👉 విత్తన సమస్యలు 👉 మార్కెట్ యార్డులు, ధరలు 👉 వ్యవసాయ సబ్సిడీ, పెట్టుబడి పథకాలు 👉 ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం తదితర సమస్యల పరిష్కారం కొరకు csa కిసాన్ మిత్ర నెంబర్ 8500983300కు phone చేయండి.
Date: 10-8-2022 Centre for Sustainable Agriculture-Vepada farm Advisory వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 4-40mm మొతాదులో వర్షం కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 29-34 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22-24డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 6-16km వేగంతో నైరుతి దిశగా వీయవచ్చు. కె.జి.పూడి,SKSR పురం క్లస్టర్లో వరి పంట వేసిన రైతులు పొలంలో విత్తనం వేసినప్పటి నుండి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిలవ ఉండక బురదగా మాత్రమే ఉంచాలి. ఎక్కువైన నీరు బయటకు పోవడానికి కాలవలు ఏర్పాటు చెయ్యాలి. దీనివలన వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు అభివృద్ధి చెందుతాయి. మరియు సారవానిపాలెం, దుంగాడ, కోటయ్యగరువు ప్రాంతాలలో వేరుశనగ వేసిన రైతులు వర్షాలకు తెగులు ఆశించకుండా ఉండటానికి రైతులు పెడ+ముత్రం+ఇంగువ ద్రావణంను పిచికారి చేసుకోవలెను. మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.